News November 26, 2024
గాంధీ భవన్లో ఇంటలెక్చవల్ కమిటీ సమావేశం

నాంపల్లిలోని గాంధీ భవన్లో టీపీసీసీ ఇంటలెక్చవల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.
Similar News
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.


