News March 23, 2025
గాయపడ్డ కానిస్టేబుల్ను పరామర్శించిన కేటీఆర్

కరీంనగర్లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్కు వివరించారు.
Similar News
News November 30, 2025
కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.
News November 30, 2025
కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.
News November 30, 2025
కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.


