News July 15, 2024

గిరి ప్రదక్షణపై స్వచ్ఛంద సంస్థలతో సమావేశం

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలతో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్టాల్స్‌పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్ ఏసీపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్‌ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 7, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్‌ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 7, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.