News March 23, 2025
గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతిని హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.
Similar News
News February 23, 2026
TODAY HEADLINES

* బానిసత్వ మనస్తత్వం వీడాలి: మోదీ
* లొంగిపోయిన మావో పార్టీ టాప్ కమాండర్ దేవ్జీ
* USతో ట్రేడ్ డీల్పై భారత్ చర్చలు వాయిదా
* AP: భారత్ నెట్తో ప్రభుత్వం MOU
* AP: డాక్ సేవకుల వల్లే సూపర్-6 హిట్: CBN
* తిరుమల వ్యవహారం.. SCలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్
* TG: సలహాలు ఇవ్వమంటే కేసీఆర్ స్పందించట్లేదు: రేవంత్
* TG: ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్.. రేపటి నుంచి దరఖాస్తులు
News February 23, 2026
TODAY HEADLINES

* బానిసత్వ మనస్తత్వం వీడాలి: మోదీ
* లొంగిపోయిన మావో పార్టీ టాప్ కమాండర్ దేవ్జీ
* USతో ట్రేడ్ డీల్పై భారత్ చర్చలు వాయిదా
* AP: భారత్ నెట్తో ప్రభుత్వం MOU
* AP: డాక్ సేవకుల వల్లే సూపర్-6 హిట్: CBN
* తిరుమల వ్యవహారం.. SCలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్
* TG: సలహాలు ఇవ్వమంటే కేసీఆర్ స్పందించట్లేదు: రేవంత్
* TG: ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్.. రేపటి నుంచి దరఖాస్తులు
News February 23, 2026
T20 WC: సెమీస్ చేరాలంటే ఇండియా ఏం చేయాలి?

సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. 188 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగి కేవలం 111 రన్స్కే కుప్పకూలింది. దీంతో సెమీస్ ఆశలు సంకటంలో పడ్డాయి. టీమ్ఇండియా గట్టెక్కాలంటే తర్వాత జరిగే వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాలి. ఒక్క మ్యాచ్లోనే గెలిస్తే మాత్రం మిగతా టీమ్స్ రిజల్ట్స్, నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. ‘సూర్య’సేన ఇక ప్రతి మ్యాచ్ను ‘డూ ఆర్ డై’లా ఆడాల్సిందే!


