News March 23, 2025
గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతిని హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.
Similar News
News December 24, 2025
VHT: భారీ విజయం.. 397 పరుగుల తేడాతో

VHTలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచులో బిహార్ 397 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆ టీమ్ వైభవ్, ఆయుశ్, గనిల శతకాల విధ్వంసంతో 50 ఓవర్లలో <<18657571>>574<<>> రన్స్ చేసింది. ఛేదనలో అరుణాచల్ 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో VHT చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం నమోదైంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్పైనే తమిళనాడు 435 రన్స్ తేడాతో గెలిచింది.
News December 24, 2025
కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు: రేవంత్

TG: నీటి ప్రాజెక్టుల అంశంలో KCRకు CM రేవంత్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే నీటి సమస్య తీరుతుందని అంతా అనుకున్నాం. కానీ KCR పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పదేళ్లలో పాలమూరును ఎండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీగా, తర్వాత సీఎం అయ్యారు. కానీ పాలమూరుకు నీళ్లు రాలేదు. పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ఫామ్హౌస్లు కట్టుకున్నారు’ అని కొడంగల్ సభలో ఆరోపించారు.
News December 24, 2025
హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<


