News February 25, 2025

గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

image

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందియ. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు.

Similar News

News November 18, 2025

గద్వాల: హత్యాయత్నం కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

image

అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసులో నిందితులైన కుర్వ గోకారి, కాశన్నలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాజోలి మండలం బుడమోర్సు గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీనారాయణ 06/03/2018న వారిపై ఫిర్యాదు చేశారు.

News November 18, 2025

గద్వాల: హత్యాయత్నం కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

image

అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసులో నిందితులైన కుర్వ గోకారి, కాశన్నలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాజోలి మండలం బుడమోర్సు గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీనారాయణ 06/03/2018న వారిపై ఫిర్యాదు చేశారు.

News November 18, 2025

నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

image

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.