News January 31, 2025
గుడివాడ: ఫైనాన్స్ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామానికి చెందిన రావి సత్తిబాబు (35) అనే ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని చనిపోయాడు. గుడివాడలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.7.80 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతినెల 5వ తేదీ వాయిదా చెల్లించవలసి ఉండగా ఈ నెల 25న ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఒత్తిడి చేశారని, ఇంటికి వచ్చి అల్లరి చేశారని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Similar News
News November 28, 2025
ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.
News November 28, 2025
ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.
News November 28, 2025
ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.


