News December 3, 2024
గూడూరు: వరదలో కొట్టుకుపోయిన యువకులు

గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తాగేడు సమీపంలోని బాలచంద్ర రెడ్డి భవనం దగ్గర వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు బైకుపై మల్లాం వైపు వెళ్లేందుకు వాగు దాటేందుకు ప్రయత్నించారు. బైకుతో సహా ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరుకు చెందిన మధు రెడ్డి, ఒడిశాకు చెందిన షారుక్ కొట్టుకెళ్లినట్లు స్థానికులు గుర్తించారు.
Similar News
News November 27, 2025
విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.
News November 27, 2025
విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.
News November 27, 2025
విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.


