News March 12, 2025
గూడూరు హైవేపై ప్రమాదం.. ఒకరి మృతి

గూడూరు జాతీయ రహదారిపై రెట్టపల్లికి వెళ్లే రోడ్డు వద్ద ఇవాళ సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐజేఎం ఎస్ఓఎస్ బాక్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి గూడూరు DSP గీతా కుమారి, చిల్లకూరు ఎస్సై సురేశ్ బాబు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News December 4, 2025
ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు
News December 4, 2025
ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు
News December 4, 2025
జగిత్యాల: గ్రామపంచాయతీలను శాసిస్తున్న VDCలు..!

గ్రామపంచాయతీలను విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు శాసిస్తున్నాయి. గ్రామాల్లో సర్పంచ్ల ఏకగ్రీవాలకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇటీవల మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామం ఏకగ్రీవం కోసం రూ.28.60లక్షలకు వేలంపాట పాడిన ఘటన వివాదాస్పదమైంది. మరోవైపు VDCలే సర్పంచ్ అభ్యర్థిని ఎంచుకొని నామినేషన్లు దాఖలు చేయిస్తూ మద్దతు ప్రకటిస్తున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో వీటి ప్రభావం అధికంగా కన్పిస్తోంది.


