News December 5, 2024

గృహ నిర్మాణ శాఖ అధికారులు బాధ్యతగా పని చేయాలి: కలెక్టర్

image

గృహ నిర్మాణ రంగంలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 72,353 ఇల్లు మంజూరు కాగా కేవలం 22,500 పూర్తి చేశారని తెలిపారు. మిగిలిన వారిని మార్చి చివరకు పూర్తి చేసే విధంగా పని చేయాలని ఆదేశించారు.

Similar News

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.