News May 12, 2024
గైర్హాజరైన సిబ్బందిని సస్పెండ్ చేయాలి: శివశంకర్

ఎన్నికల విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ నెల 14 మధ్యాహ్నం వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఆయన ఆదేశించారు.
Similar News
News January 4, 2026
గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.
News January 4, 2026
గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.
News January 4, 2026
గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.


