News March 27, 2025

గోదావరిఖని: చికిత్స పొందుతూ హోమియో వైద్యుని మృతి

image

గోదావరిఖనికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు కె వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మరణించారు. ఇటీవల HYDఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. స్థానిక శారదానగర్ లోని ఆయన నివాసానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు. రామగుండం లయన్స్ క్లబ్ లో గత కొన్నేళ్లుగా కీలకపాత్ర పోషిస్తున్న ఆయన మృతి పట్ల వైద్యులు, పలువురు సంతాపాన్ని ప్రకటించారు.

Similar News

News December 3, 2025

ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లకు మరమ్మతులు: నిర్మల్ కలెక్టర్

image

ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిర్మల్ పట్టణంలో రోడ్లకు మరమ్మతులు చేపడతామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రోడ్లన్నింటికి మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లను అధికారులు గుర్తించారని వెల్లడించారు. ప్రజలు తమ ప్రాంతంలో రోడ్లపై గుంతలు ఉన్నట్లయితే అధికారులకు వివరించాలన్నారు.

News December 3, 2025

వేగంగా వంద రోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్

image

ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రజలకు మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వందరోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్ వేగంగా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ స్థానిక అధికారులతో చర్చించి తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలు అవుతున్న సముద్ర ఉత్పత్తులతో ఆదాయం పెంపు విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మంది మత్స్యకారుల ప్రత్యేక బృందాన్ని పవన్ కళ్యాణ్ పంపనున్నారు.

News December 3, 2025

వేగంగా వంద రోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్

image

ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రజలకు మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వందరోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్ వేగంగా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ స్థానిక అధికారులతో చర్చించి తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలు అవుతున్న సముద్ర ఉత్పత్తులతో ఆదాయం పెంపు విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మంది మత్స్యకారుల ప్రత్యేక బృందాన్ని పవన్ కళ్యాణ్ పంపనున్నారు.