News February 19, 2025

గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

image

భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే అని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Similar News

News December 24, 2025

ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో ఇది కీలక ముందడుగు: PM మోదీ

image

LVM3-M6 <<18655479>>మిషన్‌ను<<>> సక్సెస్ చేసిన ఇస్రోను PM మోదీ అభినందించారు. ‘ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో ఇది కీలక ముందడుగు. గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్‌లో మన పాత్రను బలోపేతం చేస్తుంది. గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్స్, కమర్షియల్ లాంచ్ సర్వీసుల విస్తరణ రాబోయే గగన్‌యాన్ వంటి మిషన్లకు బలమైన ఫౌండేషన్‌గా మారుతుంది. యువ శక్తితో మన స్పేస్ ప్రోగ్రామ్ డెవలప్ అవడంతో పాటు ఎఫెక్టివ్ అవుతోంది’ అని ట్వీట్ చేశారు.

News December 24, 2025

జహీరాబాద్‌: మాజీ సబ్‌ రిజిస్ట్రార్‌, కమిషనర్‌పై కేసు నమోదు

image

భూవివాదంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ అబ్దుల్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ SI వినయ్ కుమార్ తెలిపారు. 2018లో ZHBకు చెందిన నరసింహారెడ్డి, వేణుగోపాల్‌తో కలిసి HYDకు చెందిన వినోబా ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. అయితే రూల్స్ ఉల్లంఘించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి తనను మోసం చేశారని బాధితుడి ఫిర్యాదుతో అధికారులు సహానలుగురిపై కేసు నమోదైంది.

News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.