News February 28, 2025
గోదావరిలో గల్లంతైన యవకులు మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు.జ వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్(18) గా పోలీసులు గుర్తించారు.
Similar News
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
News November 18, 2025
అద్దె చెల్లించలేదని MRO కార్యాలయానికి తాళం

యాదాద్రి: నూతనంగా ఏర్పడిన అడ్డగూడూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి దాదాపు రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని తాళం వేశాడు. సొంత భవనం లేక నెలకు రూ.12,600 అద్దె చెల్లిస్తున్న ఈ కార్యాలయానికి, సుమారు రూ.2.13 లక్షలు బకాయి పడ్డారని యజమాని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్లు, బకాయి బిల్లు చెల్లించాల్సి ఉందని MRO శేషగిరిరావు తెలిపారు.


