News March 4, 2025
గోదావరి గడ్డపై తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News April 17, 2026
హుండీలో వేసిన నాగ పడగలను ఏమి చేస్తారంటే..!

రాహుకేతు పూజల అనంతరం వెండి నాగ పడగలను భక్తుల చేతులతోనే హుండీలో సమర్పిస్తారు. అనంతరం హుండీలో నుంచి సేకరించిన నాగ పండుగలను చెన్నైకు తరలిస్తారు. అక్కడ ఈ వెండి నాగ పడగలను కరిగించి, తిరిగి నూతన నాగ పడగలు తయారు చేసి శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి తరలిస్తారు. మేకింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ మినహా… ఆలయ దేవస్థానం వద్ద ఉన్న వెండితోనే రొటేషన్ అవుతూ వస్తుంది.
News April 17, 2026
NTR: నెలకో అధికారి బదిలీ.. ఆ శాఖకు ఏమైంది?

NTR జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖలో అధికారుల వరుస బదిలీలు అభివృద్ధికి శాపంగా మారాయి. గడిచిన 6 నెలల్లో నలుగురు SEలు మారడం గమనార్హం. అధికారులు ఇక్కడి పరిస్థితులు అవగాహన చేసుకునేలోపే బదిలీ అవుతుండటంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ నత్తనడకన సాగుతోంది. తిరువూరు కిడ్నీ బాధితులకు కృష్ణా జలాల సరఫరా హామీ ప్రకటనలకే పరిమితమైంది. పాలనాపరమైన అస్థిరతతో తాగునీటి ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి.
News April 17, 2026
NTR: నెలకో అధికారి బదిలీ.. ఆ శాఖకు ఏమైంది?

NTR జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖలో అధికారుల వరుస బదిలీలు అభివృద్ధికి శాపంగా మారాయి. గడిచిన 6 నెలల్లో నలుగురు SEలు మారడం గమనార్హం. అధికారులు ఇక్కడి పరిస్థితులు అవగాహన చేసుకునేలోపే బదిలీ అవుతుండటంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ నత్తనడకన సాగుతోంది. తిరువూరు కిడ్నీ బాధితులకు కృష్ణా జలాల సరఫరా హామీ ప్రకటనలకే పరిమితమైంది. పాలనాపరమైన అస్థిరతతో తాగునీటి ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి.


