News March 5, 2025
గోపాల్ పేట: నీటి సంపులో పడి వ్యక్తి మృతి

నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు స్నానం చేసేందుకు సంపులో నుంచి నీళ్లు తీస్తుండగా నీటి సంపుపై ఉన్న బండ విరిగి సంపులో పడిపోయాడు. నీటి సంపులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మృతి చెందాడు.
Similar News
News November 29, 2025
నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.
News November 29, 2025
నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.
News November 29, 2025
JN: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జనగామ జిల్లాలో మూడు దశల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, శిక్షణ, బ్యాలెట్ బాక్స్లు, రవాణా, భద్రత సహా అన్ని అంశాల్లో పటిష్ఠ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.


