News April 11, 2025

గోవుల మరణంపై లోతైన విచారణ జరపాలి: MP

image

మూడు నెలల్లో టీటీడీ గోశాలలో సుమారు 100 ఆవులు మృతి చెందాయని MP గురుమూర్తి ఆరోపించారు. హిందువులు గోవులను తల్లిగా భావిస్తారు. అలాంటి గోవులు ఇలా దయనీయ స్థితిలో ఉండడం తీవ్ర మనో వేదనకు గురి చేస్తోందన్నారు. తక్షణమే గోవుల మృతిపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గోశాలలో ఇంతటి నిర్లక్ష్యం పనికిరాదని MP స్పష్టం చేశారు.

Similar News

News November 18, 2025

32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

image

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <>వెబ్‌సైట్‌<<>>లో అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మొత్తం 32,438 పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేయనుంది.

News November 18, 2025

32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

image

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <>వెబ్‌సైట్‌<<>>లో అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మొత్తం 32,438 పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేయనుంది.

News November 18, 2025

వరంగల్‌కు ‘జల సంచాయ్-జన్ భాగీదారి’ అవార్డు

image

వరంగల్ జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. . జల్ శక్తి అభియాన్ 2024-25 సంవత్సరానికి ప్రకటించిన ‘జల సంచాయ్-జన్ భాగీదారి 1.0’ అవార్డుల్లో దక్షిణ భారతదేశం నుంచి జల సంరక్షణ కేటగిరీ-2 విభాగంలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ డా.సత్య శారద అవార్డు అందుకున్నారు.