News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం
RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.
Similar News
News February 13, 2025
కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
News February 13, 2025
కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
News February 13, 2025
కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.