News February 25, 2025
ఘన్పూర్: సభను విజయవంతం చేయండి: మల్లు రవి

వచ్చే నెల 2న వనపర్తి కి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని రూ.500 కోట్లతో లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్ మెంట్ మేళాలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News November 18, 2025
కరీంనగర్: రైతు వ(అ)రిగోస తీరేదెన్నడో..?

ఈ సీజన్లో అన్నదాతలు వడ్లతో అరిగోసపడుతున్నారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ రైతులు పొలాల్లో వరిని సకాలంలో కోయలేకపోయారు. తుఫాన్ శాంతించిన తర్వాత ఎలాగో కష్టపడి కోసినా వడ్లకు సరైన తేమశాతం రాక కొనుగోలు కేంద్రాల్లో కొనడంలేదు. దీంతో NOV మూడో వారం వచ్చినా ఇంకా కల్లాల్లోనే వడ్లు దర్శనమిస్తున్నాయి. వాటితోనే రైతన్న కాలం వెళ్లదీస్తున్నాడు. రబీ సీజన్ వచ్చినా ఇంకా ఖరీఫ్ వడ్ల తంటా మాత్రం తొలగడం లేదు.
News November 18, 2025
కరీంనగర్: రైతు వ(అ)రిగోస తీరేదెన్నడో..?

ఈ సీజన్లో అన్నదాతలు వడ్లతో అరిగోసపడుతున్నారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ రైతులు పొలాల్లో వరిని సకాలంలో కోయలేకపోయారు. తుఫాన్ శాంతించిన తర్వాత ఎలాగో కష్టపడి కోసినా వడ్లకు సరైన తేమశాతం రాక కొనుగోలు కేంద్రాల్లో కొనడంలేదు. దీంతో NOV మూడో వారం వచ్చినా ఇంకా కల్లాల్లోనే వడ్లు దర్శనమిస్తున్నాయి. వాటితోనే రైతన్న కాలం వెళ్లదీస్తున్నాడు. రబీ సీజన్ వచ్చినా ఇంకా ఖరీఫ్ వడ్ల తంటా మాత్రం తొలగడం లేదు.
News November 18, 2025
గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.


