News September 11, 2024
చందలూరులో కుళాయి గుంతలో పడి బాలుడి మృతి

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చందలూరు గ్రామంలో కుళాయి గుంతలో పడి గౌతమ్ (5) అనే బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమారుడు గౌతమ్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కుళాయి కోసం తీసిన గుంతలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. గుంతలను పంచాయతీ అధికారులు పూడ్చకపోవడంతోనే తమ కుమారుడు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Similar News
News November 29, 2025
సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు.
News November 29, 2025
సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు.
News November 29, 2025
సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు.


