News March 20, 2025
చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
Similar News
News December 19, 2025
డిసెంబర్ 19: చరిత్రలో ఈరోజు

* 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై అప్పటి PM నెహ్రూ ప్రకటన
* 1961: పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించిన భారత సైన్యం
* 1974: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ జననం
2015: సినీ నటుడు, కవి రంగనాథ్ మరణం(ఫొటోలో)
– గోవా విముక్తి దినోత్సవం
News December 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 19, 2025
యూట్యూబర్పై ED దాడులు.. లగ్జరీ కార్లు సీజ్

ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో UPలోని ఉన్నావో జిల్లాకు చెందిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంటిపై ED దాడులు చేసింది. లంబోర్గిని URUS, BMW Z4, బెంజ్ సహా పలు లగ్జరీ వెహికల్స్ను అధికారులు సీజ్ చేశారు. స్కై ఎక్స్ఛేంజ్ సహా పలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ద్వివేదికి భారీగా ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. అనురాగ్ యూట్యూబ్ ఛానల్కు 7.11 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.


