News April 4, 2024

చాపాడు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కుందూ బ్రిడ్జి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్ఐ కొండారెడ్డి వివరాల మేరకు.. మైదుకూరు  నానుబాలపల్లెకు చెందిన పందిటి చెంచయ్య (56) ప్రొద్దుటూరు నుంచి మైదుకూరుకు వెళుతుండగా వెనుక వైపున వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చెంచయ్యకు బలమైన గాయాలు కాగా, చికిత్స కోసం కర్నూలుకు తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News April 17, 2026

బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

image

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News April 17, 2026

బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

image

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News April 17, 2026

బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

image

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.