News February 5, 2025
చారగొండలో 26 ఇళ్ల తొలగింపు

చారకొండ 167 జాతీయ రహదారి రోడ్డు విస్తరణ భాగంలో భాగంగా మండల కేంద్రంలో మొత్తం 30 ఇళ్లు తొలగించాల్సి ఉండగా అధికారులు ఇప్పటికీ 26 తొలగించారు. ఇల్లు కోల్పోయిన 26 మందికి నష్టపరిహారం అందజేసినట్లు తహశీల్దార్ సునీత తెలిపారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న మరో నాలుగు ఇళ్లు కూల్చివేయాల్సి ఉండగా సంబంధిత ఇంటి యజమానులు కూల్చివేతకు సుముఖంగా లేరని తెలిసింది.
Similar News
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.


