News December 3, 2024

చిట్టమూరు: వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది వీరే

image

చిట్టమూరు మండల పరిధిలోని తాగెడు సమీపంలో ఉన్న బాలచంద్ర రెడ్డి భవనం దగ్గరలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇందులో మంగళవారం ఇద్దరు యువకులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వాగు దాటుతుండగా బైకుతో సహా కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. వారు నెల్లూరుకు చెందిన మధు రెడ్డి, ఒడిశాకు చెందిన షారుఖ్‌గా స్థానికులు గుర్తించారు. కాగా వారి ఆచూకీ ఇంకా కానరానట్లు తెలుస్తోంది.

Similar News

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.