News August 31, 2024
చిత్తూరు జిల్లాలో 88% పింఛన్ల పంపిణీ

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శనివారం ఇప్పటివరకు 88.8% మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు అధికారులు చెప్పారు. నగిరి 93. 85%తో ప్రథమ స్థానం, 93. 47%తో యాదమరి రెండవ స్థానం, 93. 18 శాతంతో విజయపురం మూడవ స్థానంలో ఉన్నాయి. 77 26%తో రామకుప్పం ఆఖరి స్థానంలో నిలిచింది. ఈరోజు పింఛన్ అందుకొని వారికి సోమవారం అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
Similar News
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.


