News July 4, 2024

చిత్తూరు: పెళ్లైన 3నెలలకే వేధింపులు

image

పెళ్లైన 3 నెలలకే నవ వధువును కట్నం కోసం వేధించిన భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె తాలూకా ఎస్సై రవికుమార్ కథనం మేరకు.. తిరుపతికి చెందిన యశ్వంత్ కుమార్(25) 3నెలల క్రితం మదనపల్లె మండలం సీటీఎం రేగంటివారిపల్లెకు చెందిన నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. 3నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వరలక్ష్మి, వెంకట సూర్య నారాయణ వేధించడంతో బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 17, 2025

పక్కా ప్లాన్‌తో మర్డర్.. కుప్పంలో దృశ్యం-3

image

దృశ్యం సినిమాను తలపించేలా కుప్పంలో శ్రీనాథ్‌ను పక్కా ప్లాన్‌తో <<18306471>>హత్య <<>>చేశారు. గత నెల 16, 18, 27వ తేదీల్లో శ్రీనాథ్ కుప్పం వచ్చాడు. ‘నీకు డబ్బులు ఇస్తా. కానీ కుప్పం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టాలి. కుప్పం రైల్వేస్టేషన్లో దిగగానే ఎవరు గుర్తుపట్టని విధంగా తలకు టోపీ, మాస్క్ వేసుకో. సీసీ కెమెరాల కంట పడకుండా రావాలి’ అని ప్రభాకర్ చెప్పాడు. అలాగే చేయడంతో శ్రీనాథ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

News November 17, 2025

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

News November 17, 2025

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.