News February 19, 2025

చిన్న కొత్తపల్లి మాజీ కార్యదర్శి సస్పెన్షన్

image

బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన ఈశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో చిన కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల అవకతవకల విషయంలో పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్ను సస్పెండ్ చేస్తూ.. బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి సంతమాగులూరు మండలం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో నేడు పీటీఎం సమావేశం

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు (శుక్రవారం) తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థుల హాజరు శాతం పెంచడం, పాఠశాలల అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని ఆయన సూచించారు. చర్చించిన అంశాలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని డీఈఓ తెలిపారు.