News December 14, 2024
చిలుకూరులో CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

చేవెళ్ల నియోజకవర్గంలో CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం చిలుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. CM రాకతో మొయినాబాద్ మండల వ్యాప్తంగా, సభ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Similar News
News November 26, 2025
APPLY NOW: హైదరాబాదీలకు అవకాశం

డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు జనవరి- ఫిబ్రవరి 2026లో జరుగనున్నాయని HYD విద్యాశాఖాధికారి రోహిణి తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులు సంబంధిత లోయర్ గ్రేడ్ కలిగినవారు హయ్యర్ గ్రేడ్కు అర్హులని, దరఖాస్తులు www.bse.telangana.gov.inలో నింపి, ఫామ్లను జిల్లా విద్యాధికారి కార్యాలయం (గన్ ఫౌండ్రీ)లో సమర్పించాలని సూచించారు.
News November 26, 2025
APPLY NOW: హైదరాబాదీలకు అవకాశం

డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు జనవరి- ఫిబ్రవరి 2026లో జరుగనున్నాయని HYD విద్యాశాఖాధికారి రోహిణి తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులు సంబంధిత లోయర్ గ్రేడ్ కలిగినవారు హయ్యర్ గ్రేడ్కు అర్హులని, దరఖాస్తులు www.bse.telangana.gov.inలో నింపి, ఫామ్లను జిల్లా విద్యాధికారి కార్యాలయం (గన్ ఫౌండ్రీ)లో సమర్పించాలని సూచించారు.
News November 26, 2025
APPLY NOW: హైదరాబాదీలకు అవకాశం

డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు జనవరి- ఫిబ్రవరి 2026లో జరుగనున్నాయని HYD విద్యాశాఖాధికారి రోహిణి తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులు సంబంధిత లోయర్ గ్రేడ్ కలిగినవారు హయ్యర్ గ్రేడ్కు అర్హులని, దరఖాస్తులు www.bse.telangana.gov.inలో నింపి, ఫామ్లను జిల్లా విద్యాధికారి కార్యాలయం (గన్ ఫౌండ్రీ)లో సమర్పించాలని సూచించారు.


