News September 16, 2024
చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్డెడ్

చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Similar News
News December 20, 2025
Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.
News December 20, 2025
Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.
News December 20, 2025
Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.


