News September 16, 2024
చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్డెడ్

చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Similar News
News February 22, 2026
BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.
News February 22, 2026
BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.
News February 22, 2026
BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.


