News June 23, 2024
చెన్నూరు: బీమా సొమ్ము కోసం బామ్మర్దిని చంపిన బావ

బీమా సొమ్ము కోసం బామ్మర్దిని బావ హత్య చేసిన ఘటన చెన్నూరులో జరిగింది. కనుపర్తి చెందిన నారాయణరెడ్డి పేరున చెన్నూరుకు చెందిన అతని సోదరి భర్త బాల గురుప్రసాద్రెడ్డి రూ.12.5 లక్షలకు 2 బీమా పాలసీలు చేయించారు. నామినీగా అతని సోదరి పేరు నమోదు చేయించారు. బీమా సొమ్ము కోసం 18న చెన్నూరు శివారులో మద్యం మత్తులో ఉన్న నారాయణరెడ్డిని అతని బావ తలపై దిమ్మెతో కొట్టి హతమార్చినట్లు సీఐ శంకర్ నాయక్ తెలిపారు.
Similar News
News November 19, 2025
సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


