News February 23, 2025
చెన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.
Similar News
News November 29, 2025
సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
News November 29, 2025
సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
News November 29, 2025
సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.


