News February 5, 2025
చెర్వుగట్టులో కట్నాల రాబడి రూ.8.89 లక్షలు

చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు సమర్పించిన కట్నాలు సాయంత్రం 4 గంటల వరకు లెక్కించగా రూ.8,89,445లు వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు.
Similar News
News March 17, 2026
వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా లేదా బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News March 17, 2026
వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా లేదా బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News March 17, 2026
వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా లేదా బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.


