News March 23, 2025
చేతబడులు, మూఢనమ్మకాలు నమ్మవద్దు : ఎస్పీ అమిత్

మూఢనమ్మకాలు నమ్మవద్దని గన్నెల పీహెచ్సీ వైద్యులు డా కమలకుమారి, డా. కనికినాయుడు పేర్కొన్నారు. అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగుడలో చేతబడి నెపంతో వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు SP అమిత్ బర్ధర్ ఆదేశాలతో గన్నెల పీహెచ్సీ వైద్యులు శనివారం ఆ గ్రామానికి వెళ్లి చేతబడులపై అవగాహన చేశారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. CI హిమగిరి, MPDO లవరాజు, MRO ప్రసాద్ ఉన్నారు.
Similar News
News December 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 19, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.04 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 19, 2025
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారక రామారావు శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను ఆయన సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
News December 19, 2025
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారక రామారావు శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను ఆయన సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.


