News February 8, 2025

చౌడేపల్లి: ప్రమాదం జరిగితే గానీ స్పందించరా..?

image

చౌడేపల్లి సోమల మార్గంలోని డ్యాం వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు మధ్యలో కల్వట్టు కుంగడంతో గుంత ఏర్పడింది. వాహనదారులు ఆదమరిస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగితే గానీ స్పందించరానంటూ ప్రజలు ప్రయాణికులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Similar News

News April 17, 2026

చిత్తూరు: మండుతున్న ఎండలు

image

జిల్లాలో వేసవితాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. గురువారం రొంపిచెర్లలో 40.6, గంగవరంలో 40.4, శాంతిపురంలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.5, బంగారు పాళ్యం, నగరి, తవణంపల్లెలో 38.9, పులిచెర్లలో 38.4, పెద్దపంజాణిలో 38.3, పూతలపట్టు, చిత్తూరు రూరల్, నిండ్ర, చిత్తూరు అర్బన్ లో 38.2, పెనుమూరు, పాలసముద్రం, గుడిపాల, యాదమరిలో 37.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.

News April 17, 2026

చిత్తూరు: మండుతున్న ఎండలు

image

జిల్లాలో వేసవితాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. గురువారం రొంపిచెర్లలో 40.6, గంగవరంలో 40.4, శాంతిపురంలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.5, బంగారు పాళ్యం, నగరి, తవణంపల్లెలో 38.9, పులిచెర్లలో 38.4, పెద్దపంజాణిలో 38.3, పూతలపట్టు, చిత్తూరు రూరల్, నిండ్ర, చిత్తూరు అర్బన్ లో 38.2, పెనుమూరు, పాలసముద్రం, గుడిపాల, యాదమరిలో 37.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.

News April 17, 2026

చిత్తూరు: వన్ టౌన్ సీఐ సస్పెండ్

image

వన్ టౌన్ సీఐ మహేశ్వరం సస్పెండ్ చేస్తూ అధికారులు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బెట్టింగ్ నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిందితులను కేసు నుంచి తప్పించడంతోపాటు మరికొందరిని అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. గతంలోనూ గుట్కా వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.