News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. కాగా, రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు గుట్కా కేసులు

image

ప్రభుత్వ నిషేధిత పోగాకు విక్రయిస్తున్న ముగ్గురిపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.18,500 విలువ గల గుట్కా, అంబర్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమోదైన కేసుల్లో రెండు కేసులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు కాగా.. కాజీపేట పరిధిలో ఒక కేసు నమోదైంది. నిషేధిత పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు.

News November 18, 2025

నేడు జలశక్తి మిషన్ అవార్డు ప్రదానం

image

జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును కేంద్ర జలశక్తి మిషన్ ఈనెల 18న ఢిల్లీలో ఇవ్వనుంది. జిల్లాకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేయనుంది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు 84,827 పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.

News November 18, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు గుట్కా కేసులు

image

ప్రభుత్వ నిషేధిత పోగాకు విక్రయిస్తున్న ముగ్గురిపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.18,500 విలువ గల గుట్కా, అంబర్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమోదైన కేసుల్లో రెండు కేసులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు కాగా.. కాజీపేట పరిధిలో ఒక కేసు నమోదైంది. నిషేధిత పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు.