News August 5, 2024
జంగారెడ్డిగూడెం ఎర్రకాలువలో చనిపోయింది ఈమే

జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం ఎర్రకాలువ వాగు వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. వారు పోలీసులకు సమాచారం అందించగా SI జ్యోతిబసు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు ద్వారకాతిరుమల మండలం ఐఎస్.జగన్నాథపురానికి చెందిన పంపన వెంకాయమ్మ (50)గా గుర్తించారు. 4 రోజులు క్రితం అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారని ఎస్సై చెప్పారు.
Similar News
News November 29, 2025
ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News November 29, 2025
ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News November 29, 2025
ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


