News February 4, 2025
జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా..

జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా కథలాపూర్లో 15.8℃, గోవిందరామ్ 16, సారంగపూర్, మల్లాపూర్ 16.1, మద్దుట్ల 16.2, మన్నెగూడెం 16.3, గోదూరు 16.6, పొలాస, రాఘవపేట, పెగడపల్లె 16.7, తిరమలాపూర్, మాల్యాల్, మెట్పల్లె, జగ్గసాగర్, నేరెల్లా 16.8, కోరుట్ల 16.9, కొల్వాయి 17, ఐలాపూర్ 17.1, మేడిపల్లె, జగిత్యాల 17.3, ధర్మపురి 17.4, అల్లీపూర్ 17.5, గుల్లకోట 17.7, వెల్గటూర్లో 17.9℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News October 27, 2025
7,565 కానిస్టేబుల్ పోస్టులు.. 4 రోజులే గడువు

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు SSC నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగియనుంది. 18-25 ఏళ్ల వయసువారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. రాతపరీక్ష, PE&MT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. DEC/JANలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పేస్కేల్ రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్సైట్: <
News October 27, 2025
పెద్దపల్లి: 5 రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం..!

ఇన్స్టాగ్రాంలో పరిచయమయ్యారు. ఈ నెలాఖరుతో యువతికి మైనరిటీ తీరనుంది. NOV 1న ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందుకోసం నెలముందే ప్రియుడి ఇంటికొచ్చిఉంది. ఈ క్రమంలో పెళ్లికిముందు నదీస్నానం ఆచరించాలని ప్రేమజంట గోదావరిలోకి దిగింది. ఈ క్రమంలో వారిద్దరు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. జాలర్లు గోదావరిఖనికి చెందిన రవితేజ(22)ను ప్రాణాలతో కాపాడగా.. PDPL(M)వాసి మౌనిక(17)ను ఒడ్డుకు చేర్చేసరికి మరణించింది.
News October 27, 2025
పల్నాడు: ‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి’

తుపాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. తుపాన్ తీవ్రతపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లల్లోని వ్యక్తులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.


