News February 28, 2025

జగిత్యాల ఎమ్మెల్యే ఆదేశాలు

image

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ, నుకపల్లి కాలనీలో లబ్ధిదారులకు మంజూరైన డబల్ బెడ్ రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు డ్రైనేజీ లు, ట్రాన్స్ ఫార్మర్ లు, సెప్టిక్ ట్యాంక్, నీళ్ళ వసతి పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశించారు. ప్రజల సహకారంతో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు.

Similar News

News March 26, 2025

ఏలూరు : ముళ్ల పొదల్లో పసికందు.. మృతి

image

తూ.గో జిల్లాలో పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.

News March 26, 2025

RKP: యువకుడిపై పోక్సో కేసు నమోదు: SI

image

రామకృష్ణాపూర్‌‌కు చెందిన బాలిక(10) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ధృవ‌కుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు‌పడ్డ యువకుడు నీటి సీసా కోసం వచ్చిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.

News March 26, 2025

టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

image

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.

error: Content is protected !!