News February 19, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

@జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @రాష్ట్రస్థాయి పోటిల్లో జగిత్యాల బిడ్డల సత్తా @కలెక్టర్తో సీఎస్ వీడియో సమావేశం @గొల్లపల్లి విద్యార్థికి అథ్లెటిక్స్ సిల్వర్ మెడల్ @కథలాపూర్లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు @మల్లాపూర్లో పర్యటించిన DRDO PD@కొండగట్టులో భక్తుల రద్దీ @జగిత్యాలలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం @కోరుట్ల మల్లన్న జాతరలో పాల్గొన్న MLA సంజయ్
Similar News
News December 15, 2025
HYD: అబార్షన్ చేసుకోమని ఒత్తిడి.. బాలిక సూసైడ్ అటెంప్ట్

HYDలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. మాయమాటలు చెప్పి బాలికను యువకుడు గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేయడంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో మధురానగర్ పోలీసులు జీరో FIR నమోదు అయ్యింది. అనతంరం జగద్గిరిగుట్ట PSకు ఈ కేసు బదిలీ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 15, 2025
KNR: ముగియనున్న మూడో విడత ఎన్నికల ప్రచారం

ఉమ్మడిలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల ప్రచారానికి ఈ రోజు సా.5 గంటల నుంచి తెరపడనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 15, 2025
MBNR: T-20 క్రికెట్ లీగ్.. ఎంపికలు ఇలా!!

మహబూబ్ నగర్లో నిర్వహించే జి.వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్ లీగ్కు ఈనెల 16 నుంచి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. ఈనెల 16న గద్వాల డీఎస్ఏ, పెబ్బేర్లోని మార్కెట్ మైదానాలలో, 17న MBNRలోని ఎండీసీఏ మైదానంలో, 18న NRPTలోని డీఎస్ఏ మైదానంలో, NGKLలో ఎంపికలు ఉంటాయని, క్రీడాకారులు ఒరిజినల్ ఆదార్, 2 పాస్ పోర్ట్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.


