News February 20, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@ జిల్లావ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు @ఇసుక రీచ్‌లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ @మందకృష్ణ ను కలిసిన కథలాపూర్ నాయకులు@బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు.. రూ.13,69,163ఆదాయం @రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో సత్తాచాటిన జగిత్యాల విద్యార్థినులు @రాయికల్‌లో శివపార్వతుల కళ్యాణం @ధర్మపురిలో అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను పట్టుకున్న కలెక్టర్ @ఎండపల్లిలో శివాజీ విగ్రహవిష్కరణ

Similar News

News October 17, 2025

కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్

image

2025-26 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో రాజస్వ మండలాధికారి లోకేశ్వర్ రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 44 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్నారు.

News October 17, 2025

సమస్యలుంటే పోలీసులకు తెలియజేయండి: ఏఎస్పీ

image

ఏలూరు జిల్లాలో శక్తి యాప్‌పై అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ఆలయాల వద్ద శక్తి టీమ్ నిత్యం గస్తీ నిర్వహిస్తుందని ఏఎస్పీ తెలిపారు. ఆకతాయిల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.

News October 17, 2025

తెనాలి: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

తెనాలి చెంచుపేటలో మంగళవారం జరిగిన జుటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుడు గండికోట వెంకట సుబ్బారావును త్రీ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడు, నిందితుడి స్వగ్రామమైన కోడితాడిపర్రులో నెలకొన్న చిన్న వివాదాలే హత్యకు దారితీశాయని డీఎస్పీ జనార్ధనరావు, సీఐ సాంబశివరావు తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.