News March 18, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 14 మంది అర్జీదారులు @మల్యాల ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. ఆస్థి నష్టం @కథలాపూర్ లో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య @ఎండపల్లిలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన @వెంపేట్ లో కుక్కల దాడి.. 22గొర్రెలు మృతి @జగిత్యాల DSP ని కలిసిన అంబేద్కర్ సంఘ నాయకులు @ఇబ్రహీంపట్నంలో ప్రమాదవశత్తు నిప్పంటుకొని గుడిసె దగ్ధం @ముత్యంపేటలో బైక్ ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


