News January 28, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@పల్లె ప్రకృతివనం, వైకుంఠదామం, డంపింగ్ యార్డులను తనిఖీ చేసిన కలెక్టర్
@ఇబ్రహీంపట్నం భూతగాదా కేసులో నిందితునికి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా
@కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే
@ధర్మపురి హత్య కేసులో మరొకరి రిమాండ్
@మల్లపూర్ అక్రమ ఇసుక వేలం
@మల్యాలలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
@మల్యాలలో 10వ తరగతి విద్యార్థులకు విషయ అవగాహన సదస్సు
@కొండగట్టులో భక్తుల రద్దీ
Similar News
News February 14, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం

MDK-NZB -KNR-ADB పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిశీలకులు సంజయ్ కుమార్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలకులు మహేశ్ దత్ 7993744287లను సంప్రదించాలన్నారు.
News February 14, 2025
KCRకు తెలంగాణలో జీవించే హక్కు లేదు: CM

TG: మాజీ CM KCR లాంటి వాళ్లు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయనే కులగణనలో పాల్గొనలేదని CM రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని, వారికి తెలంగాణలో జీవించే హక్కు లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు. జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబట్టారు. KTR, హరీశ్ గ్యాంబ్లర్లు అని విమర్శించారు.
News February 14, 2025
శ్రీకాకుళం: ‘రాజీయే రాజమార్గం’

మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం కోర్టు భవన్లో శుక్రవారం న్యాయవాదులు, పోలీసులతో మాట్లాడారు. రాజీ మార్గం ద్వారా పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ అవకాశాన్ని ముద్దాయిలు వినియోగించుకోవాలని కోరారు.