News April 4, 2025
జగిత్యాల: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం రాయికల్, నేరెళ్లలో 37.9℃. అల్లీపూర్, గోదూరు 37.8, ధర్మపురి 37.7, సిరికొండ 37.6, జైన, వెల్గటూర్ 37.5, కథలాపూర్, గొల్లపల్లె 37.3, కోరుట్ల, మెట్పల్లె 37.1, పెగడపల్లె 36.9, మారేడుపల్లి 36.6, ఐలాపూర్, మల్లాపూర్ 36.5, మేడిపల్లిలో 36.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా మబ్బులు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లాలో ఎండ తీవ్రత చాలా తగ్గిపోయింది.
Similar News
News October 29, 2025
కాసేపట్లో మ్యాచ్.. రికార్డుల్లో మనదే పైచేయి!

ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియాVsభారత్ తొలి T20 ప్రారంభం కానుంది. అయితే ఆసీస్పై పొట్టి క్రికెట్లో మనదే పైచేయి. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. 2012లో 1-1తో సమం కాగా 2016లో 3-0 తేడాతో గెలిచింది. 2018లో మళ్లీ 1-1తో సమం చేయగా 2020లో 2-1తో సిరీస్ సాధించింది. ఇక AUS-IND మధ్య జరిగిన చివరి 8 మ్యాచుల్లో భారత్ ఏడింట్లో గెలవడం విశేషం.
News October 29, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తుఫాన్ సహాయక చర్యలు

మొంథా తుఫాన్ ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులకు ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాలలో చెట్లు నేలకొరగాయి. చెట్లు విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ స్తంభాలపై పడిన చెట్లను తొలగించి విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు అల్పాహార పంపిణీని అధికారులు పర్యవేక్షించారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
News October 29, 2025
SECLలో 595 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రర్న్ కోల్ఫీల్డ్స్(SECL)లో<


