News February 18, 2025

జగిత్యాల జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యాములు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. 

Similar News

News November 18, 2025

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>)లో 39 ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, బీటెక్, బీఈ, LLB, డిప్లొమా, MBA/PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ద‌రఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBDలకు ఫీజు లేదు. https://meconlimited.co.in/

News November 18, 2025

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>)లో 39 ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, బీటెక్, బీఈ, LLB, డిప్లొమా, MBA/PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ద‌రఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBDలకు ఫీజు లేదు. https://meconlimited.co.in/

News November 18, 2025

అద్దంకి: తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకున్నారని కుమారుడు సూసైడ్

image

అద్దంకిలోని గాజులపాలేనికి చెందిన శేషాద్రి (21) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్నారని మనస్తాపం చెంది ఈ నెల 11న శేషాద్రి విషం తిన్నట్లు సీఐ సుబ్బరాజు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం యువకుడు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతుడి తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. యువకుడు నర్సారావుపేటలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.