News April 5, 2025
జగిత్యాల: జిల్లా సెర్ప్ ఏపీఎంల యూనియన్ నూతన కార్యవర్గం

జగిత్యాల జిల్లా కేంద్రంలో సెర్ప్/ఐకేపీ ఎపిఎం ల యూనియన్ సమావేశంలో జగిత్యాల జిల్లా ఎపిఎంల యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే.శ్రీనివాసచక్రవర్తి, ఉపాధ్యక్షుడిగా ఏ. శంకర్, ప్రధాన కార్యదర్శిగా పి. నరహరి, సహాయ కార్యదర్శిగా డి. సమత, కోశాధికారిగా వై.రమాదేవి ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా ఆర్. చంద్రకళ, జి.సి.రాజయ్య నియమితులయ్యారు.
Similar News
News November 22, 2025
నవంబర్ 22: చరిత్రలో ఈ రోజు

1913: ఆర్థికవేత్త, ఆర్బీఐ 8వ గవర్నర్ లక్ష్మీకాంత్ ఝా జననం
1963: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం
2006: భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
2016: సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (ఫొటోలో)
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.


