News April 13, 2025

జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

image

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్‌ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్‌ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.

Similar News

News April 17, 2026

KNR: ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి రూ.5 కోట్ల దోపిడీ

image

జాబ్ గ్యారెంటీ అంటూ ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి నిరుద్యోగుల జేబులకు భారీ కన్నం వేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ కేంద్రంగా సాగిన ఈ ‘మాల్టా’ దందాలో 100మంది రూ.5కోట్లు పోగొట్టుకున్నారు. నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారు. కరీంనగర్, ఖానాపూర్, KPHBలో బాధితులు ఫిర్యాదు చేయడంతో వీటన్నింటినీ ఏకీకృతం చేసి CIDకి బదిలీ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

News April 17, 2026

వెల్గటూర్: స్టేట్ ఫస్ట్ సాధించిన సౌమ్యశ్రీని అభినందించిన టీచర్లు

image

వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్ పరీక్షల్లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News April 17, 2026

వెల్గటూర్: స్టేట్ ఫస్ట్ సాధించిన సౌమ్యశ్రీని అభినందించిన టీచర్లు

image

వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్ పరీక్షల్లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.