News March 5, 2025

జగిత్యాల: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 14,450 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 7,073, సెకండియర్‌లో 7,377 మంది విద్యార్థులు రాయనుండగా.. 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News November 17, 2025

పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.

News November 17, 2025

పెద్దపల్లిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ సోమవారం మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆమె సూచించారు.

News November 17, 2025

సమస్య పరిష్కారంలో జాప్యం ఉండకూడదు: మహబూబాబాద్ కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతోపాటు IDOCలో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.