News March 11, 2025

జగిత్యాల: ‘పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

image

పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగి సాగు నీటి సరఫరాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి తో కలిసి జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 2, 2025

హైదరాబాద్ NFCలో అప్రెంటిస్ ఖాళీలు

image

HYDలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (NFC)లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. నెలకు 10,500 స్ట్రైఫెండ్ చెల్లిస్తారు. వివరాలకు వెబ్‌సైట్: https://www .nfc.gov.in/recruitment.html

News November 2, 2025

హైదరాబాద్ NFCలో అప్రెంటిస్ ఖాళీలు

image

HYDలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (NFC)లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. నెలకు 10,500 స్ట్రైఫెండ్ చెల్లిస్తారు. వివరాలకు వెబ్‌సైట్: https://www .nfc.gov.in/recruitment.html

News November 2, 2025

లంబసింగిలో పర్యాటకుల సందడి

image

చింతపల్లి మండలంలోని ఆంధ్ర కశ్మీర్‌గా పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వింటర్ సీజన్ ప్రారంభం కావడంతో పాటు వీకెండ్ కావడంతో పర్యాటకులు లంబసింగి ప్రాంతంలో సందడి చేశారు. మంచు, చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద మంచు మేఘాల అందాలను తనివితీరా ఆస్వాదించారు. మరికొందరు తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు.