News August 9, 2024

జగిత్యాల: మూడు నెలల్లో ముగ్గురి మృతి

image

మూడు నెలల్లో ముగ్గురు కుటుంబీకులు మృతి చెందారు. మల్యాల మండలం రామన్నపేటకు చెందిన వకుళాభరణం శ్రీనివాస్(62) ఆయన భార్య అరుణ(55) సర్పంచిగా పని చేశారు. వీరి పెద్ద కొడుకు 3 నెలల కిందట ఫ్రేమ విఫలమై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మూత్రపిండాలు విఫలమై ఈ నెల 5న మృతి చెందారు. 3 నెలల కిందట కొడుకు, 3 రోజుల కిందట భర్త మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ అనారోగ్యంతో గురువారం చనిపోయారు.

Similar News

News December 16, 2025

KNR: మార్చిలోగా అమృత్‌-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

image

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్‌, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News December 16, 2025

KNR: మార్చిలోగా అమృత్‌-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

image

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్‌, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News December 16, 2025

KNR: మార్చిలోగా అమృత్‌-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

image

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్‌, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.