News April 5, 2025

జగిత్యాల వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను జగిత్యాల జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News November 18, 2025

వేడెక్కిన కడియం శ్రీహరి రాజీనామా టాక్..!

image

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్పూర్ MLA కడియం శ్రీహరి రాజకీయాల్లో తన క్లీన్ ఇమేజ్ కాపాడుకోవాలనే నిశ్చయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం, అధిష్టానం సూచిస్తే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు అపవాదుతో కొనసాగే బదులు నేరుగా ప్రజాతీర్పు కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.

News November 18, 2025

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

image

AP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్‌లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

News November 18, 2025

వేడెక్కిన కడియం శ్రీహరి రాజీనామా టాక్..!

image

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్పూర్ MLA కడియం శ్రీహరి రాజకీయాల్లో తన క్లీన్ ఇమేజ్ కాపాడుకోవాలనే నిశ్చయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం, అధిష్టానం సూచిస్తే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు అపవాదుతో కొనసాగే బదులు నేరుగా ప్రజాతీర్పు కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.