News February 8, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కుందారంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> ముగ్గురు పిల్లలు ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష
> పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం
> కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు
> టాప్ ర్యాంకే లక్ష్యంగా జిల్లాలో ‘విజయోస్తూ’ కార్యక్రమం
> సేవాలాల్ జయంతికి డీసీపీకి ఆహ్వానం
Similar News
News November 18, 2025
ఉల్లాసంగా యూనిటీ ర్యాలీ.. పాల్గొన్న కేంద్రమంత్రి

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సర్దార్ @ 150యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడతామని ఈ సందర్భంగా యువత ప్రముఖులతో ప్రతిజ్ఞ చేసింది.
News November 18, 2025
ఉల్లాసంగా యూనిటీ ర్యాలీ.. పాల్గొన్న కేంద్రమంత్రి

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సర్దార్ @ 150యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడతామని ఈ సందర్భంగా యువత ప్రముఖులతో ప్రతిజ్ఞ చేసింది.
News November 18, 2025
విధుల్లో ఉండగా గుండెపోటు.. హాస్టల్ వంటమనిషి మృతి

వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్ బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న CH.మహేశ్వరి(50) గుండెపోటుతో కన్నుమూశారు. 15 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న ఆమె మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దినెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.


